టీడీపీకి ఎన్నిక‌ల క‌మిషన్ నోటీసులు

-

TDP: టీడీపీకి ఎన్నిక‌ల క‌మిషన్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తాజాగా టీడీపీకి ఎన్నిక‌ల క‌మిషన్ నోటీసులు ఇష్యూ చేసింది. సీఎం జ‌గ‌న్ పై రాయి దాడి ఘ‌ట‌న త‌ర్వాత సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టింది టీడీపీ పార్టీ.

Election Commission notices to TDP

ఎక్స్ లో సీఎం జ‌గ‌న్ పై వ్యంగ్యంగా పోస్టులు చేశారంటూ సీఈవోకు ఫిర్యాదు చేశారు మ‌ల్లాది విష్ణు. జై టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఎకౌంట్‌ల ద్వారా పోస్టులు పెట్టిన‌ట్లు ఫిర్యాదు చేశారు మ‌ల్లాది విష్ణు. ఈ నేపథ్యంలోనే… టీడీపీకి ఎన్నిక‌ల క‌మిషన్ నోటీసులు ఇష్యూ చేసింది. 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ టీడీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీకి నోటీసులు ఇచ్చింది ఎన్నిక‌ల క‌మిషన్.

Read more RELATED
Recommended to you

Latest news