ఏపీ ప్రజలకు శుభవార్త..రేపే “జగనన్న చేదోడు పథకం” నిధులు విడుదల

-

ఏపీ ప్రజలకు శుభవార్త. వైయస్సార్ చేదోడు పథకం మూడవ విడత సాయాన్ని ప్రభుత్వం జనవరి 30న అంటే రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది.

పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారు కుల, ఇన్కమ్, లేబర్ సర్టిఫికెట్ ను సమర్పించడానికి జనవరి 26 వరకే సమయం ఇవ్వగా, మొన్న సెలవు కావడంతో చాలా మంది ఇవ్వలేకపోయారు. ఇక వీటి దరఖాస్తు సమయం ముగియండంతో… రేపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news