ఏపీ ప్రజలకు శుభవార్త… నేడు ‘జగనన్న సురక్ష’ ప్రారంభం

-

ఏపీ ప్రజలకు శుభవార్త…ఏపీలో నేటి నుంచి ‘జగనన్న సురక్ష’ ప్రారంభం కానుంది. సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజుల పాటు దీనిని నిర్వహిస్తారు.

అర్హులై ఉండి సంక్షేమ పథకాల లబ్ది పొందని వారిని గుర్తించి మేలు చేయడమే జగనన్న సురక్ష లక్ష్యం. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు కలిపి కలిసి మొత్తం 1.6 కోట్ల ఇళ్ళను సందర్శిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news