వైసీపీకి బిగ్‌ షాక్‌…టీడీపీలోకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..?

-

MLC Janga Krishnamurthy : పల్నాడులో వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..ఉన్నారట. ఈ మేరకు నేడు బాపట్లలో చంద్రబాబును కలవనున్నార జంగా కృష్ణమూర్తి.

MLC Janga Krishnamurthy joins TDP

ఏప్రిల్ 4,లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందట. ఇప్పటికే పల్నాడు లోని టిడిపి కీలక నాయకులతో భేటీ అయ్యారు జంగా కృష్ణమూర్తి. ఇక ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు తో భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news