కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం !

-

కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోయారు అధికారులు.

Officials who did not follow the protocol by not mentioning CM Chandrababu’s name in the university invitation letter

ఈ తరుణంలోనే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అయితే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురు కావడంతో.. ఆయనను వైసీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. టెక్నాలజీ, కంప్యూటర్‌ కనిపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ను ఇలా చేశారేంటీ అంటున్నారు వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news