ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ – పెద్దిరెడ్డి

-

ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అందిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అందించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లను జూన్ 15 లోగా పరిష్కరించి, కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. సీఎం జగన్ రైతు పక్షపాతిగా వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని, దీన్ని సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news