BREAKING : ఏపీలో రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన

-

BREAKING : ఏపీలో రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో శనివారం జరిగే బహిరంగ సభ వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news