BREAKING : ఏపీలో భారీగా తగ్గిన టూ-వీలర్‌ వాహనాల అమ్మకాలు

-

BREAKING : ఏపీ సర్కార్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీలో టూ-వీలర్‌ వాహనాల అమ్మకాలు భారీగా తగ్గి పోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు అయిందని నివేదికలు చెబుతున్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.89 లక్షలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.34 లక్షలు మాత్రమే జరిగాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఏపీలో సుమారు 55 వేలకు పైగా పడిపోయాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో సగటున 30 శాతం మేర ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి. పక్క రాష్ట్రాలతో పోల్చితే.. ఏపీలో టూ-వీలర్‌ వాహనాల అమ్మకాలు భారీగా తగ్గి పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news