తిరుమల భక్తులకు షాక్‌..నేడు శ్రీవారి ఆలయం మూసివేత

-

నేడు చంద్రగ్రహణం చోటు చేసుకోనుంది. ఈ నేథ్యయంలో నేడు తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూత పడనున్నాయి.

అంతేకాదు, నేడు తిరుమ‌ల‌ శ్రీవారి బ్రేక్ ద‌ర్శనాలు రద్దు కానున్నాయి. ఇవాళ ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌యం మూసివేయనున్నారు. ఇది గమనించిన భక్తులు ఇవాళ నేడు తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనానికి వెళ్లకుండా ఉంటే మంచిదని టీటీడీ పేర్కొంది.

అటు ఇవాళ యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news