నేటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు బడి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ని అన్ని పాఠశాలలో నేటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 8 ,9, 10 విద్యార్థులకు రోజు మార్చి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇకనుంచి 9 ,10 తరగతులు రెగ్యులర్ గా 7, 8 తరగతులు రోజు మార్చి రోజు ఉండనున్నాయి. ఏడో తరగతి వారికి సోమ బుధ శుక్ర వారాల్లో, ఎనిమిదో తరగతి వారికి మంగళ, గురు, శని వారాలలో క్లాసులు నిర్వహించనున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది

Read more RELATED
Recommended to you

Latest news