BREAKING: రేపు, ఎల్లుండి సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

-

రామోజీరావు మృతి నేపథ్యంలో ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది చంద్రబాబు సర్కార్‌. రేపు, ఎల్లుండి సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం….ఆయనకు నివాళులు అర్పించనుంది.

CM CHANDRABABU mourns the death of Ramoji Rao

కాగా, అటు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news