ఒరేయ్ పెగ్గు! ఎందుకు ఈ బడాయి కబుర్లు? – విజయసాయి రెడ్డి

-

ఒరేయ్ పెగ్గు! ఎందుకు ఈ బడాయి కబుర్లు? అంటూ రఘురామ కృష్ణంరాజు ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఏపీ అమరావతి రైతులు ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు ప్రసంగించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఒరేయ్ పెగ్గు! శనివారం కాకపోతే 200 మంది ఎంపీలను తెచ్చేవాడివా? ఇవాళ మంగళవారం కూడా కాదు. ఎందుకురా విగ్గు ఈ కబుర్లు? ఓహో నీకు ప్రతిరోజు మంగళవారమేగా! పెగ్గేసి పచ్చ కుల మీడియాతో ముచ్చటించుకోక నీకెందుకురా ఈ బడాయి కబుర్లు? గబ్బు! అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.

 

అటు రామోజీ ని కూడా టార్గెట్ చేశారు సాయిరెడ్డి. రామోజీ ఏడుపుగొట్టు వార్తల వెనక ప్రజలకు మేలు జరగాలన్న ఆరాటం జీరో. కుల ప్రయోజనాలు, వ్యాపారాలు, చుట్టాల కాంట్రాక్టులు, భూముల కేటాయింపులు కాపాడుకోవడమే ఎజెండా. జర్నలిజం, విలువలూ అన్నీ ఫేకులు, బొంకులే. ఏది అచ్చేసినా జనం గుడ్డిగా నమ్ముతారన్న భ్రమలో జీవిస్తున్నాడన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news