BREAKING : ఈ నెల 24న మహారాష్ట్రలో మరో BRS బహిరంగ సభ

-

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు పై చేయి సాధించడానికి ఊహించని ఎత్తులతో ముందుకొస్తున్నాయి. అయితే ఒకరోజు ఒక పార్టీది పై చేయి గా ఉంటే..మరొక రోజు మరొక పార్టీ హవా ఉంటుంది. ఇలా రోజురోజుకూ రాజకీయాలు మారిపోతున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా ఇద్దరు కీలక నేతలపై బి‌ఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. మహారాష్ట్రలో BRS పార్టీ విస్తరణపై అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ నెల 24 న మహారాష్ట్ర ఔరంగబాద్ లో BRS బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news