జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్‌..కమలం గూటికి మాజీ ఎమ్మెల్యే.

-

గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తనలనుంది..బల్దియా ఎన్నికల్లో బిజిగా ఉన్న హస్తం పార్టీ నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్న వార్తలు వస్తున్నాయి..గత కొత కాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు..ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ నేత సమావేశం అయ్యారు..ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలలో మంతనాలు జరిపిపారు..రాష్ట్ర బీజేపీ నుంచి అనుమతి వచ్చినప్పటికి..

కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ భూపేంద్ర యాదవ్‌ సమక్షంలో మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు సర్వే సత్యనారాయణ, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బీజేపీ గూడికి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డి షాక్ కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది..ఇంక ఎంత మంతి నేతలు పార్టీ మారడానికి సిద్దంగా ఉందో అన్న అందోళనలో పీసీసీలో చర్చ జరుగుతుంది..గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత మంది కమలం గూటికి చేరుతారని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు పలు సందర్భలాలో ప్రకటనలు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news