ఏపీలో కొత్త 122 క‌రోనా కేసులు..ఒక మ‌ర‌ణం

-

ఏపీలో క‌రోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇక తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ తాజాగా విడుద‌ల చేసిన హెల్త్ బులి టెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ లో నిన్నటి కంటే క‌రోనా కేసులు త‌గ్గాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 122 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2073852 కి పెరిగింది.

ap carona
ap carona

క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14453 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2030 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 213 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2057369 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 18,788 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 30599808 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news