రేషన్ కార్డ్ దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

రేషన్ కార్డు దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు రేషన్ సరుకుల పంపిణీ పై పౌర సరఫరాల శాఖ స్పష్టతనిచ్చింది. అదేమంటే మార్చి 6 నుంచి మార్చి నెల రేషన్ పంపిణీ ప్రారంభం కానున్నది. అంతే కాక ఫిబ్రవరిలో రేషన్‌ తీసుకోని వారికి మరో అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది.

అంటే మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు carry forward ఆప్షన్ విధానం ప్రవేశ పెట్టింది. అంటే  ఫిబ్రవరి, మార్చి రేషన్ ఒకే సారి పొందే అవకాశాన్ని పౌర సరఫరాల శాఖ కల్పించింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఒక రోజు రేషన్‌ పంపిణీకి విరామం ఇవ్వనున్నారు. అయితే అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం ఈ రేషన్‌ పంపిణీ కొనసాగనున్నది.

Read more RELATED
Recommended to you

Latest news