BIG BREAKING: TSPSC సభ్యుడికి నోటీసులిచ్చిన SIT !

-

తెలంగాణాలో ఇటీవల జరిగిన TSPSC పేపర్ లీక్ వలన ఎందరో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రస్తుతం SIT విచారణ చేస్తూ.. దీనికి కారణమైన వారందరినీ పట్టుకుంటున్నారు. ఈ రోజు నుండి మరింత వేగంగా విచారణను జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిట్ మరొకడుగు ముందుకు వేసింది.. TSPSC లో సభ్యుడుగా ఉన్న లింగారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు లేదా రేపు ఇతను తగు రీతిలో వివరణ ఇవ్వడమా లేదా విచారణకు హాజరు కావడమా జరుగుతుంది.

ఇంకా అవసరం అనిపిస్తే చైర్మన్ మరియు సెక్రటరీ లను కూడా విచారించడానికి సిద్ధంగా ఉంది. ఇక రేవంత్ రెడ్డి విచారణ వివరాలను ఎవరికైనా ఇచ్చారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ… డేటా ను మేము డైరెక్ట్ గా కోర్ట్ కు ఇస్తామని సిట్ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news