BREAKING: 8వ రౌండ్ లోనూ టిఆర్ఎస్ ఆదిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, 2,3,4 రౌండల్లో బీజేపీ ఆధిక్యం కనపరిచింది. అయితే తాజాగా 8వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీసుకెళ్తోంది.

తాజాగా 8 రౌండ్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆదిక్యం వచ్చింది. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టిఆర్ఎస్ పార్టీకి 6624, బిజెపికి 6088 ఓట్ల పోలయ్యాయి. కాంగ్రెస్ ఇంకా రాలేదు. దీంతో 8 రౌండ్ ముగిస్తే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3,285 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news