మరింత నాణ్యతతో ‘జగనన్న విద్యాకానుక’

-

ఏపీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్కారు అందిస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ను మరింత అత్యుత్తమంగా అందించనున్నారు. ఈ ఏడాది రూ.1,042 కోట్ల వ్యయంతో 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అందిస్తారు.

ఈసారి మరింత నాణ్యతగా కూడిన బ్యాగులు, బూట్లు, రంగురంగుల చెక్ డిజైన్ తో కూడిన యూనిఫామ్ అందించనున్నారు. విద్యార్థులకు అందించేందుకు 5.06 కోట్ల పాఠ్య పుస్తకాలను ముద్రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news