పది పరీక్షలపై సోమవారం కేసీఆర్ కీలక నిర్ణయం..!

-

తెలంగాణాలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ సోమవారం ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, పది పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే లాక్ డౌన్ అమలు, కరోనా నివారణ చర్యలపై సోమవారం సాయంత్రం మరో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news