అమెరికా నిజాలు మింగుతుందా…? భారత్ ను టార్గెట్ చేయడానికే…?

-

అమెరికాలో నిజాలు బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కేసుల విషయంలో పైకి ఎన్ని చెప్తున్నా సరే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాల్లో దాదాపు 40 శాతం అమెరికాలోనే వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నేపాల్, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ మరియు ఈజిప్ట్ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు.

అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్ లో పరిస్థితి దారుణంగా ఉందని కూడా చెప్పింది. భారత్ కు సహాయం చేస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధన్యవాదాలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news