BREAKING : పాతబస్తీలో దారుణం..కారం చల్లి, కత్తులతో ఓ వ్యక్తిని చంపిన దుండగులు

-

BREAKING : పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కారం చల్లిన కత్తులతో ఓ వ్యక్తిని చంపారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. చంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో DLRL రోడ్డు పై ఒక వ్యక్తిని కారం చల్లిన కత్తులతో హత్య చేశారు దుండగులు.

సంతోష్ నగర్ నుండి బండ్లగూడ వెళ్తుండగా టాటా ఏసీ ఆటోను వెంబడించి ఆటో డ్రైవర్ను ముగ్గురు వ్యక్తులు కారం చల్లి కత్తులతో దాడి హత్య చేశారు దుండగులు. ఇక ఆ వ్యక్తి డెడ్ బాడ్డీ ని ఉస్మానియా కు తరలించారు స్థానికులు. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు చంద్రయాణాగుట్ట పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news