హైదరాబాద్ లో దారుణం..మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..మద్యం తాగించి !

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. బాలికకి మద్యం తాగించి సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డారు నిందితులు.

మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్ళింది బాలిక..ఈ తరుణంలోనే తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసింది ఓ మహిళ.. బాలికను కందికల్ గేటు వద్దకు తీసుకువెళ్లిన మహిళ.. గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించింది.బాలికను రూములో బంధించి music సిస్టం పెట్టి సామూహిక అత్యాచారం చేశారు. దీంతో, చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు బాలిక తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Latest news