మరిదితో పట్టపగలే.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

-

కర్ణాటకలోని మడిగేరిలోని చెట్టేల్లి అబ్యుత్ మంగళ ప్రాంతంలో రాజు, లీలా దంపతులు నివాసం ఉంటున్నారు. రాజు, లీలా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు, భార్య లీలాతో కలిసి రాజు చాలా కాలం సంతోషంగా కాలం గడిపాడు. తర్వాత రాజు, లీలా ఇంటిలో సమస్యలు మొదలయ్యాయి. రాజు తమ్ముడు ప్రశాంత్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ప్రశాంత్ ప్రతిరోజు అన్న రాజు ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో రాజు భార్య లీలా, ప్రశాంత్ లు చాలా చనువుగా ఉండేవారు. తర్వాత లీల వరుసకు మరిది అయ్యే ప్రశాంత్ ను ముగ్గులోకి దింపింది.

రాజులేని సమయంలో ఇంటిలోనే లీలా, ప్రశాంత్ రాసలీలలు సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లీలా, ప్రశాంత్ లు ఓసారి రాసలీలలు సాగిస్తున్న సమయంలో రాజు ఇంటికి వెళ్ళాడు.

అదే సమయంలో మంచం మీద భార్య లీల, తమ్ముడు ప్రశాంత్ నగ్నంగా రెడ్ హ్యాండెడ్ గా చూసిన రాజు కోపం ఆపుకోలేక ఇద్దరికీ దేహశుద్ధి చేశాడు. తర్వాత పెద్దలు పంచాయతీ చేసిన లీల ప్రశాంత్ బుద్ధి మాత్రం మారలేదు. దీంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news