ప్రియుడితో మహిళ అక్రమ సంబంధం, సోదరుడికి తెలియడంతో!

-

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే..  రాయచూరు రూరల్ జిల్లాలోని మాన్వి తాలూకా చిక్కకొట్నేకల్ లో శుక్రవారం సాయంత్రం వివాహేతర సంబంధం కలిగిన ఆరోపణపై ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది.

మాన్వి పోలీసుల వివరాలు, వీరేష్ (25) అనే యువకుడిని హనుమేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. హనుమేష్ సోదరితో వీరేష్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఇది గమనించిన హనుమేష్ అతని తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఆ మాటలను వీరేష్ పట్టించుకోలేదు. దీంతో పథకం ప్రకారం ఆ యువకుడిని హత్య చేశాడు హనుమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి వెంకటప్ప నాయక్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news