బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్ దియరా ఘాట్ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
రేవంత్ రెడ్డి కాళేశ్వరం పై ఇన్వెస్ట్ చెయ్యలేదు: కేఏ పాల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి...
140 పైగా అసెంబ్లీ, 24 ఎంపీ…చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం – చంద్రబాబు
140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.... చివరకు...