గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని..!

-

హైదరాబాద్‌ మహా నగరంలో దారుణంలో చోటు చేసుకుంది. వ్యభిచారం చేస్తూ.. మరోసారి ఓ ముఠా పట్టుబడింది. వ్యభిచార గృహం పై బాలానగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళ ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

వివరాల ప్రకారం చింతల్ వాణీ నగర్ లో సరిత(39), పార్వతి(27) అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అధ్యకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహీతురాళ్లతో పాటు విటుడు బోయిన్పల్లికి చెందిన బండి రాజేందర్(34) లను అదుపులోకి తీసుకొని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news