భర్తను కాదని ప్రియుడితో శృంగారం… ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నా!

-

 

కృష్ణాజిల్లా గుడివాడలోని బాపూజీ నగర్. ఇదే ప్రాంతానికి చెందిన అనూష అనే మహిళకు పెళ్లయి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలం నుంచి భర్త రాజమండ్రిలో ఉంటుండగా, కుమారుడు తిరుపతిలో ఉంటున్నాడు. అనూష మాత్రం బాపూజీ నగర్ లో ఒంటరిగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే అనుషకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయమే చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రియుడు వెంకటేశ్వర్లు ప్రియురాలైన అనూషను హత్య చేసేందుకు పథకం వేశాడట. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో అనూష తీవ్ర గాయాల పాలయింది.

వెంటనే స్పందించిన స్థానికులు అనూషను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించిన అనూష కుమారులు, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నా తల్లిని చంపేందుకు ప్లాన్ వేశాడని, అతని నుంచి మమ్మల్ని రక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వీరి వాదన ఇలా ఉంటే, తల్లి వాదన మాత్రం, పెంపుడు కుక్క గోమార్లను ఓ డబ్బాలో వేసి తగలబెడుతుంటే అనుకోని ప్రమాదంలో నాకు మంటలు అంటుకున్నాయని అనూష చెబుతోంది. వెంకటేశ్వర్లు చంపేస్తానని భయపెట్టిన కారణంగానే మా తల్లి అలా చెబుతుందని అనూష ఇద్దరు కుమారులు వాపోతున్నారు. అనూష కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news