WPLలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్ పోటీ

-

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్ పోటీ పడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే RCBపై ఢిల్లీ, గుజరాత్ పై UP గెలిచి చెరో రెండు పాయింట్లు సాధించాయి.

నేడు జరిగే మ్యాచ్లో గెలిచి ఆదిక్యంలోకి వెళ్లాలని ఇరుజట్లు భావిస్తున్నారు. ఢిల్లీ జట్టులో కెప్టెన్ లానింగ్, జమీమా, షెఫాలి, UP జట్టులో కెప్టెన్ అలీసా, దీప్తిశర్మ, తహిలా కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అటు.. నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండో విజయం నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news