జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ నుంచి మినహాయింపు

-

న్యాయస్థానాలలో పనిచేసే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. న్యాయస్థానాలలో పనిచేసే ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హై కోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లో ఉండే న్యాయ కార్యక్రమాలు, సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునల్, జ్యుడీషియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ఈ నిర్ణయం వర్తించనుంది. ప్రభుత్వ కార్యాలయంలో పని పరిస్థితులకు మరియు న్యాయస్థానాల్లో పనికి తేడా ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news