JNTU క్యాంపస్‌ లో శోభనం.. ఫొటోలు వైరల్‌

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో దారుణం చోటు చేసుకుంది. ఎక్కడా స్థలం లేనట్లు ప్రముఖ యూనివర్సిటీ లోనే శోభన కార్యక్రమాన్ని ప్రారంభించారు కొందరు దుర్మార్గులు. పవిత్రమైన విశ్వ విద్యాలయంల లోని ఓ గది ని శోభనానికి వాడుకున్నారు. ఆగస్ట్‌ 18 వ తేదీన ఈ దారుణ ఘటన కాకినాడ పట్టణంలోని జెఎన్‌టీయూ యూనివర్సిటీ లో చోటు చేసుకుంది.

అయితే… ఈ ఘటన చాలా ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. తాజాగా ఈ ఘటన కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌ డైరెక్టర్‌ మరియు ప్రొఫెసర్‌ ఎ. స్వర్ణ కుమారి.. ఆ రోజు గెస్ట్‌ హౌజ్‌ లోని మూడు గదులను బుక్‌ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రైవేట్‌ కార్యక్రమాలకే అనుమతి ఉండని విశ్వవిద్యాలయ గెస్ట్‌ హౌస్‌ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అటు ఘటన పై పలుగురు విద్యా వేత్తలు మండి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news