భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్‌వార్…!

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్‌లో రెండు కాలనీలకు చెందిన యువకుల మధ్య గొడవ జరిగింది. నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. దాంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణల్లో 9 మందికి పైగా గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news