ఇలా నెలకు రూ.2 లక్షల పైనే పెన్షన్ వస్తుంది..!

-

ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్రం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలు వున్నాయి. అందుకే చాలా మంది ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. అయితే కేంద్రం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒకటి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పూర్తి సేఫ్. దాచుకునే డబ్బులు డెట్, ఈక్విటీలోకి వెళ్తాయి. నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే మీకు అరవై వచ్చే సరికి రూ.2 లక్షలకు పైనే పెన్షన్ వస్తుంది. దీనిలో దాచుకునే డబ్బులు డెట్, ఈక్విటీ లోకి వెళ్తాయి. 75 శాతం డబ్బుల్ని ఈక్విటీ లోకి పంపొచ్చు. మిగతా 25 శాతం డెట్‌ లోకి వెళ్తుంది.

నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకం లో పొదుపు చేస్తే డెట్‌ 40 శాతం, ఈక్విటీ 60 నిష్పత్తి ని సెలెక్ట్ చేసుకుంటే 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.68,380 పెన్షన్ ని పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ.2.05 కోట్లు వస్తాయి. ఆ డబ్బు వెనక్కి తీసుకోకుండా సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌ను కనుక మీరు 25 ఏళ్లకు సెలెక్ట్ చేస్తే 8 శాతం చొప్పున లెక్కిస్తే నెలకు రూ.1.55 లక్షలు పొందొచ్చు. అదనంగా పెన్షన్ ఉంటుంది కనుక నెలకు రూ.2 లక్షలకు పైనే వస్తాయ్.

Read more RELATED
Recommended to you

Latest news