మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

-

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశం లో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరే దానికి లేదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగి పోయాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో గురు వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 కు పెరిగి.. రూ. 48,880 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 కి తగ్గి.. రూ. 44,800 గా ప‌లుకుతుంది. అయితే… బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం విపరీతంగా పెరిగి పోయాయి. తాజాగా రూ. 3600 తగ్గింది వెండి ధర. దీంతో కేజీ వెండి ధర రూ. 61,000 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news