నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం పోతబోలు పంచాయతీ గాండ్లపల్లెకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుని కాపురం చేయకుండా మోసం చేశాడని తెలిపింది. న్యాయం కోసం గురువారం అతని ఇంటి ముందు నిరాహారదీక్ష చేసింది. ఘటనపై మదనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ : భర్త ఇంటిముందు భార్య ఆందోళన
By Network
-
Read more RELATEDRecommended to you
ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి..!
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులు ప్రతీ చోట లంచాలు తీసుకుంటూ...
Anji N -
గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. ఈ-ఆఫీస్ మూసీవేతపై అనుమానాలు..!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ...
Anji N -
వరి వేస్తే ఉరి అన్నది ఎవరు ?.. బీఆర్ఎస్ పై ఫైర్ అయిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారు అని ఎమ్మెల్సీ,...
Ganesh -