మీ డ్రీమ్స్ ను నా స్కీమ్స్ తో నెరవేర్చాను : సీఎం జగన్

-

మీ డ్రీమ్స్ ను నా స్కీమ్స్ తో నెరవేర్చాను ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. ఒకరూ ప్రత్యక్షంగా మరొకరూ పరోక్ష్యంగా మద్దతు ఇస్తున్నాయి. పెత్తందారులకు, కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు కౌరవ సైన్యం సిద్ధం అన్నారు. చంద్రబాబు వెనుక దత్త పుత్రుడు ఉన్నాడు.

నమ్మించి మోసం చేసిన కూటమి నేతలను 420 అంటారు. 2లక్షల 7వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేశాం అన్నారు. చంద్రబాబు అంటే చంద్రముఖి అన్నారు. జన్మభూమి కమిటీలతో మొదలు పెట్టి.. రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు పాలన అంతా మోసం.. దగా దగా అన్నారు. చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి అన్నారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై జగన్ పై విరుచుకుపడుతున్నాయి. ప్రజలకు మంచి చేసిన జగన్ పై తోడుళ్లు దాడికి దిగుతున్నాయన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news