T20 World Cup 2022 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

-

ఐసీసీ వరల్డ్‌ కప్‌ లో భాగంగా.. ఇవాళ ఇండియా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ సిడ్నీ నగరం లోని సిడ్నీ మైదానం లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ మధ్యాహ్నాం… 1 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నెదర్లాండ్‌ జట్టు.. మొదట బౌలింగ్‌ చేయనుంది.

జట్ల వివరాలు ఇవే
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news