గత రెండు రోజుల క్రితమే ఫార్ములా వన్ పవర్ బోటింగ్ రేసులతో అమరావతి పేరును అంతర్జాతీయంగా ప్రమోట్ చేసిన ఏపీ ప్రభుత్వం… మరో అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏపీ రాజధాని అమరావతిలో నవంబర్ 23 నుంచి ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఎయిర్ షో -2018 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి బేరం పార్క్ వేదిక కానుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రయల్ రన్ సహా ఐదు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆకర్షనగా పున్నమి ఘాట్లో కలర్ ఫుల్ క్రాకర్ షో కూడా ఏర్పాటు చేశారు. గత వారం మూడు రోజుల పాటు జరిగిన పవర్ బోటింగ్ ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 – 75 దేశాలు టీవీల్లో వీక్షించిన విషయం తెలిసిందే.
మరో అంతర్జాతీయ వేడుకకు అమరావతి ఆతిథ్యం..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024 : సంచలనం సృష్టించిన పంజాబ్ కింగ్స్…8 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కతా...
Ganesh -
CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు
పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది....
Ganesh -
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -