కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు – సీఎం జగన్

-

చంద్రబాబుపై సీఎం జగన్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని… చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందని తెలిపారు. గతం లో వైఎస్సార్ పాలన లో కుడాసమృద్ది గా వర్షాలు పడేవి… రైతులు సుభిక్షం గా ఉన్నారని… మంచి మనసు తో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడని చురకలు అంటించారు.

కుప్పం తో సహా రాష్ట్రం లో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి…2014 నుండి 19 వరకు కరువు తాండవించేదన్నారు జగన్. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అంటూ ఓ రేంజ్‌ లో సవాల్‌ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news