BREAKING : జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

-

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఎన్‌టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది.

జేఈఈ మెయిన్ లో  పలువురు తెలుగు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.రవిశంకర్ 6 ర్యాంకు, ఎం. హిమవంశీ 7వ ర్యాంకు,
పల్లి జయలక్ష్మి 9వ ర్యాంకులతో జేఈఈ మెయిన్​లో సత్తా చాటారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

Read more RELATED
Recommended to you

Latest news