గర్మిల్లపల్లిలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం

-

ఐనవోలు మండలం గర్మిల్లపల్లి గ్రామంలో ఈరోజు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ మహిళా సంఘాలు, మహిళా భవనం మంజూరు చేయాలని కోరగా.. మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news