తెరాస అధినేత కేసీఆర్ నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.. నేటి సభ ద్వారా తెలంగాణలో తమ సత్తాను చాటనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సభకు హాజరై కార్యకర్తలకు గెలుపే ధ్వేయంగా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని గ్రేటర్ టీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండ గట్టడంతో పాటు, తెలంగాణలో తెరాస చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి నేటి సభలో కేసీఆర్ వివరించనున్నారు.
పరేడ్ గ్రౌండ్స్ లో తెరాస భారీ సభ..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024 : రాణించిన ఫిలిప్ సాల్ట్…ఢిల్లీపై కోల్కతా ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ,కోల్కతా నైట్...
Ganesh -
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసిన పార్టీ టీడీపీ : చంద్రబాబు
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు....
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి:కేసిఆర్
సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డు షోలో కేసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
Ganesh -