రాష్ట్రపతి ఎన్నికపై నేడు సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ నేతలు, పార్లమెంట్‌ సభ్యులు, ఫ్లోర్‌ లీడర్లతో.. ఇవాళ సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సమావేశం.. మధ్యాహ్నం ప్రగతి భవన్‌ లో జరుగనుంది.

అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర పతి ఎన్నికపై చర్చ జరుగనుంది. రాష్ట్ర పతి ఓటింగ్‌ ఎలా వ్యవహరించాలనే దానిపై ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్‌. బీజేపీ పార్టీకి నిలబట్టే అభ్యర్థికి వ్యతిరేకంగా ఉంటారా లేక.. వారికి అనుకూలంగా నిలబడతారా అనే దానిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news