ఐపీఎల్ 21వ మ్యాచ్‌.. చెన్నై టార్గెట్ 168..

-

అబుధాబిలో జ‌రుగుతున్న‌ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 21వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 167 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది.

kolkata made 167 runs against chennai in ipl 2020 21st match

కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌లో త్రిపాఠి విజృంభించాడు. 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 81 ప‌రుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. చెన్నై బౌల‌ర్ల‌లో బ్రేవో 3 వికెట్లు తీయ‌గా, శామ్ కుర్రాన్‌, శార్దూల్ ఠాకూర్‌, శ‌ర్మ‌లు త‌లా 2 వికెట్లు తీశారు. ఇక మ‌రొక వికెట్ రనౌట్ రూపంలో ల‌భించింది.

Read more RELATED
Recommended to you

Latest news