సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు కేటీఆర్ నివాళులు..

-

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

అటు నిన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, దివంగత సాయన్న నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి సీఎం కేసిఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news