బతికి ఉన్నంత కాలం జెండాను మొద్దాం… చనిపోయాక జెండా కప్పుకొని చనిపోదాం – కూనం నేని

-

తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రెండు పార్టీల జెండాలు ఒక్కటి చేసి కొట్లాడదాం….CPI CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి హిస్టారికల్ అన్నారు. 100 సంవత్సరాలు చరిత కలిగిన పార్టీ… ఈ రోజు ఒక పండగ రోజు అని తెలిపారు.

ఇది శుభోదయం, ఒక అరుణోదయం…ఈ సమావేశం ఒక యూనిక్ అన్నారు. బతికి ఉన్నంత కాలం జెండాను మొద్దం, చనిపోయాక జెండా కప్పుకొని చనిపోదామని పిలుపునిచ్చారు. వాళ్ళకు అవసరం వస్తె వాళ్ళు మన దగ్గరకి వస్తున్నారు… బీజేపీ జెండా మోసిన వాళ్లకి మనం దూరంగా ఉన్నామని వివరించారు. వాళ్ళంతట వాళ్ళు వస్తేనే మద్దతు ఇస్తున్నాం తప్ప మనం ఎన్నడూ వాళ్ళ వద్దకు వెళ్ళలేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

Read more RELATED
Recommended to you

Latest news