తెలంగాణలో నిన్న, మొన్నటి దాక అదుపులో ఉన్న కరోనా వైరస్, ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనల సదలింపుతో ఒక్కసారిగా తీవ్రంగా మారింది. దీంతో రోజుకి అధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజాప్రతినిదులకు సైతం కరోనా టెన్షన్ పట్టుకుంది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త తెలంగాణలో కలకలం రేపుతుంది. సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మంత్రి హరీశ్ రావు పీఏకు కరోనా..!
-
Previous article
Read more RELATEDRecommended to you
రేపు విచారణకు రావాలని సీఎం రేవంత్కు దిల్లీ పోలీసుల నోటీసులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఫేక్ వీడియోను...
ప్రజ్వల్ రేవణ్నను ఇండియాకు తీసుకొస్తాం : కర్ణాటక హోంమంత్రి
కర్ణాటక రాజకీయాల్లో లైంగిన దాడులు, వేధింపుల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది....
మీరెన్ని ఫేక్ వీడియోస్ వైరల్ చేసినా.. బీజేపీకి 400 సీట్లు రావడం ఖాయం : అమిత్ షా
బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక విపక్షాలు ‘ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నాయని...