తెలంగాణ పర్యాటనపై మోదీ ట్వీట్

-

నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగానలో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న . నిజామాబాద్, మహబూబ్ నగర్ సభల్లో నేడు పాల్గొంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news