IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా… ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టు మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ 51వ మ్యాచ్ షార్జా లోని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్ (WC), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా

Read more RELATED
Recommended to you

Latest news