BREAKING: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరన్ మిస్త్రి కన్నుమూత

-

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరన్ మిస్ట్రీ కన్నుమూశారు. పాల్గర్ లోని చరోటి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా.. ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సైరన్ మిస్ట్రీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news